Breaking News

బాబును కలిసేందుకు బయలుదేరిన గ్రామస్థులు.. అడ్డుకున్న పోలీసులు!


ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవలు, ఘర్షణలు జరుతున్నాయి. వీటిపై టీడీపీ నేత నారా లోకేశ్ సైతం ట్విట్టర్‌లో స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవలు, ఘర్షణలు జరుతున్నాయి. వీటిపై టీడీపీ నేత నారా లోకేశ్ సైతం ట్విట్టర్‌లో స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

By June 19, 2019 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/police-blocked-turakapalem-villagers-who-were-going-to-meet-chandrababu-in-machavaram-in-guntur/articleshow/69852213.cms

No comments