Breaking News

వైసీపీ ఫిర్యాదు చేస్తే రీపోలింగా.. టీడీపీ నేతల మండిపాటు, చిత్తూరులో ఆందోళన


చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి ఈసీ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలో ఆందోళన నిర్వహించింది.చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి ఈసీ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుపతిలో ఆందోళన నిర్వహించింది.

By May 16, 2019 at 03:40PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-protest-over-ec-decision-to-conduct-repolling-in-chittoor-chandragiri/articleshow/69357106.cms

No comments