Breaking News

నాథూరాం గాడ్సే నిజమైన దేశ భక్తుడు.. బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ వ్యాఖ్యలు


మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న కమల్ వ్యాఖ్యలకు స్పందనగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే దేశభక్తుడని బీజేపీ ఎంపీ అభ్యర్థి సాధ్వీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతంలో తొలి ఉగ్రవాది హిందువేనన్న కమల్ వ్యాఖ్యలకు స్పందనగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

By May 16, 2019 at 04:01PM


Read More https://telugu.samayam.com/elections/lok-sabha-elections/news/nathuram-godse-a-true-patriot-says-sadhvi-pragya/articleshow/69357455.cms

No comments