గాంధీని అవమానించిన ప్రజ్ఞా ఠాకూర్ను ఎప్పటికీ క్షమించబోను: మోదీ

నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా ప్రజ్ఞా ఠాకూర్ అభివర్ణించారు. గాంధీని అవమానించిన ఆమెను ఎప్పటికీ క్షమించబోనని ప్రధాని తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలా మాట్లాడాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలన్నారు.నాథూరాం గాడ్సేను నిజమైన దేశభక్తుడిగా ప్రజ్ఞా ఠాకూర్ అభివర్ణించారు. గాంధీని అవమానించిన ఆమెను ఎప్పటికీ క్షమించబోనని ప్రధాని తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఇలా మాట్లాడాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలన్నారు.
By May 17, 2019 at 04:31PM
By May 17, 2019 at 04:31PM
No comments