Breaking News

TDP ఎంపీ మురళీ మోహన్‌పై కేసు నమోదు


సైబరాబాద్ పోలీసులు టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. జయభేరీ గ్రూప్ ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదైంది.సైబరాబాద్ పోలీసులు టీడీపీ ఎంపీ మురళీ మోహన్‌ సహా ఆరుగురిపై కేసులు నమోదు చేశారు. జయభేరీ గ్రూప్ ఉద్యోగుల నుంచి రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో ఈ కేసు నమోదైంది.

By April 04, 2019 at 03:05PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cyberabad-police-files-case-on-tdp-mp-murali-mohan/articleshow/68721065.cms

No comments