Breaking News

మావోలతో ఎదురుకాల్పులు.. నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్ల మృతి


భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు బీఎస్‌ఎఫ్ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

By April 04, 2019 at 03:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/4-bsf-jawans-killed-in-an-encounter-with-maoists-in-chhattisgarh/articleshow/68721134.cms

No comments