ఆయేషా మీరా కేసులో సీబీఐ విచారణ వేగవంతం

మీరా హత్య కేసుకు సంబంధించి ఓ మహిళా కానిస్టేబుల్ను సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఆమె విద్యార్థిగా ఉన్న సమయంలోనే సత్యంబాబుపై దాడి జరిగింది. చదువు పూర్తయ్యాక ఆమె హోంగార్డుగా పనిచేసి.. తర్వాత కానిస్టేబుల్గా ఎంపికైంది.మీరా హత్య కేసుకు సంబంధించి ఓ మహిళా కానిస్టేబుల్ను సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఆమె విద్యార్థిగా ఉన్న సమయంలోనే సత్యంబాబుపై దాడి జరిగింది. చదువు పూర్తయ్యాక ఆమె హోంగార్డుగా పనిచేసి.. తర్వాత కానిస్టేబుల్గా ఎంపికైంది.
By April 25, 2019 at 10:26AM
By April 25, 2019 at 10:26AM
No comments