Breaking News

ఆయేషా మీరా కేసులో సీబీఐ విచారణ వేగవంతం


మీరా హత్య కేసుకు సంబంధించి ఓ మహిళా కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఆమె విద్యార్థిగా ఉన్న సమయంలోనే సత్యంబాబుపై దాడి జరిగింది. చదువు పూర్తయ్యాక ఆమె హోంగార్డుగా పనిచేసి.. తర్వాత కానిస్టేబుల్‌గా ఎంపికైంది.మీరా హత్య కేసుకు సంబంధించి ఓ మహిళా కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఆమె విద్యార్థిగా ఉన్న సమయంలోనే సత్యంబాబుపై దాడి జరిగింది. చదువు పూర్తయ్యాక ఆమె హోంగార్డుగా పనిచేసి.. తర్వాత కానిస్టేబుల్‌గా ఎంపికైంది.

By April 25, 2019 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/cbi-speeds-up-probe-in-ayesha-meera-murder-case/articleshow/69035951.cms

No comments