Breaking News

ఎల్‌వోసీ వద్ద కాల్పులు.. ముగ్గురు పాక్ సైనికులు మృతి


ఫూంచ్‌ సెక్టార్‌లో పాక్ రేంజర్లు మోర్టార్‌ షెల్స్‌తో దాడికి తెగబడ్డారు. ఈ డాడుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్స్‌పెక్టర్, ఐదేళ్ల ఓ బాలిక దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు దీటుగా బదులిచ్చిన ఇండియన్ ఆర్మీ పలువురు పాక్ సైనికులను మట్టుబెట్టింది.ఫూంచ్‌ సెక్టార్‌లో పాక్ రేంజర్లు మోర్టార్‌ షెల్స్‌తో దాడికి తెగబడ్డారు. ఈ డాడుల్లో బీఎస్‌ఎఫ్ ఇన్స్‌పెక్టర్, ఐదేళ్ల ఓ బాలిక దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు దీటుగా బదులిచ్చిన ఇండియన్ ఆర్మీ పలువురు పాక్ సైనికులను మట్టుబెట్టింది.

By April 02, 2019 at 01:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pak-army-says-3-soldiers-killed-in-indian-firing-indian-army-sources-say-toll-higher/articleshow/68684588.cms

No comments