Breaking News

మసీదుల్లోకి మహిళల ప్రవేశం.. శబరిమల తీర్పు నేపథ్యంలో సుప్రీం కీలక నిర్ణయం


ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుణెకు చెందిన దంపతులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శబరిమల తీర్పు నేపథ్యంలో విచారణకు స్వీకరించిన టాప్ కోర్టు.ముస్లిం మహిళలు మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పుణెకు చెందిన దంపతులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శబరిమల తీర్పు నేపథ్యంలో విచారణకు స్వీకరించిన టాప్ కోర్టు.

By April 16, 2019 at 11:46PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-to-hear-plea-on-women-in-mosques-only-because-of-sabarimala/articleshow/68912731.cms

No comments