Breaking News

359కి చేరిన శ్రీలంక బాంబు పేలుళ్ల మృతులు


తాము అరెస్ట్ చేసిన 60మంది అనుమానితుల్లో అందరూ శ్రీలంకకు చెందిన తౌవీత్ జమాత్ సభ్యులేనని ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. సిమన్ గ్రాండ్, షాంగ్రిలా హోటళ్లపై దాడికి పాల్పడిన ఇద్దరు వారిద్దరూ సోదరులని తెలిపారు. తాము అరెస్ట్ చేసిన 60మంది అనుమానితుల్లో అందరూ శ్రీలంకకు చెందిన తౌవీత్ జమాత్ సభ్యులేనని ఆ దేశ అధికారులు స్పష్టం చేశారు. సిమన్ గ్రాండ్, షాంగ్రిలా హోటళ్లపై దాడికి పాల్పడిన ఇద్దరు వారిద్దరూ సోదరులని తెలిపారు.

By April 25, 2019 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/sri-lanka-easter-blasts-death-toll-mounts-to-359/articleshow/69034763.cms

No comments