Breaking News

కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. ఇద్దరి దుర్మరణం


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ సమీపంలో పాదచారుల వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినల్ సమీపంలో పాదచారుల వంతెన కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.

By March 14, 2019 at 08:42PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/foot-over-bridge-collapses-near-cst-in-mumbai-2-killed-34-injured/articleshow/68413594.cms

No comments