Breaking News

తెలుగు రాష్ట్రాల్లో కిక్కిరిసిన శివాలయాలు


ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. పంచారామ క్షేత్రాలైన అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామం ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

By March 04, 2019 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/devotees-rush-in-lord-shiva-temples-in-telugu-states/articleshow/68250358.cms

No comments