Breaking News

నేడు వైసీపీ బీసీ గర్జన.. హామీలతో బాబుకు చెక్ పెడతారా?


వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. పాదయాత్ర అనంతరం జిల్లా కేంద్రాల్లో సమర శంఖారావం పేరుతో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. పాదయాత్ర అనంతరం జిల్లా కేంద్రాల్లో సమర శంఖారావం పేరుతో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

By February 17, 2019 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-jagan-today-hold-bc-garjana-public-meeting-at-eluru/articleshow/68030957.cms

No comments