Breaking News

వెనక్కి తగ్గని శివకుమార్.. జగన్‌కు ఈసీ నోటీసులు


శివకుమార్‌ను పార్టీ నుంచి తప్పించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.శివకుమార్‌ను పార్టీ నుంచి తప్పించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 11లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

By February 20, 2019 at 11:02PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/election-commission-issues-notice-to-ysrcp-chief-ys-jagan/articleshow/68085910.cms

No comments