Breaking News

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం. నలుగురి మృతి


యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున రహదారి దాటుతున్న ట్రాక్టర్‌ను ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.యడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజామున రహదారి దాటుతున్న ట్రాక్టర్‌ను ఓ కారు వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు సహా డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.

By December 25, 2018 at 08:11AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/road-accident-in-guntur-district-4-dead-5-injured/articleshow/67238988.cms

No comments