Breaking News

రాజస్థాన్‌లో కమలం కుస్తీలు.. సగం మంది సిట్టింగుల‌పై వేటు!


నవంబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అందులో మూడింట్లో అధికారంలో ఉంది బీజేపీనే. సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్ లాంటి ఎన్నికలు ఇవి. దీంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.నవంబర్‌లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. అందులో మూడింట్లో అధికారంలో ఉంది బీజేపీనే. సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్ లాంటి ఎన్నికలు ఇవి. దీంతో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.

By October 20, 2018 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-may-drop-over-half-of-its-mlas-in-rajasthan-to-counter-anti-incumbency/articleshow/66292347.cms

No comments