Breaking News

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోలు హతం


అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిల హత్య అనంతరం ఏఓబీలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచడంతో వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరిల హత్య అనంతరం ఏఓబీలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచడంతో వారంతా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.

By October 20, 2018 at 01:25PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-maoists-killed-in-encounter-in-bijapur-at-chhattisgarh/articleshow/66292384.cms

No comments