Breaking News

శ్రీ బాలాజి అరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని ప‌థ‌కానికి రూ.11 ల‌క్ష‌లు విరాళం





ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ బాలాజి అరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని ప‌థ‌కానికి రూ.11 ల‌క్ష‌లు విరాళం

అక్టోబరు 26, తిరుప‌తి 2018: టిటిడి శ్రీ బాలాజి అరోగ్య వర‌ప్ర‌సాదిని ప‌థ‌కానికి శుక్ర‌వారం రూ.11 ల‌క్ష‌లు విరాళంగా అందింది. తిరుప‌తి మాజీ ఎంపి శ్రీ నెల‌వ‌ల సుబ్ర‌మ‌ణ్యం ఆధ్వ‌ర్యంలో జంషెడ్‌పూర్‌కు చెందిన త్రివేణి ఇజికాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ త‌ర‌ఫున ప్ర‌తినిధి శ్రీ వై.రాఘ‌వేంద్ర ఈ మేర‌కు విరాళం చెక్కును టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌కు అందించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల జెఈవో కార్యాల‌యంలో విరాళాన్ని అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 26, 2018 at 08:02PM


Read More http://news.tirumala.org/donation-11/

No comments