Breaking News

దారుణం.. మహిళను వివస్త్రను చేసి.. నగ్నంగా ఊరేగించిన భర్త, అత్తమామలు


దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. రోజూ ఏదో ఒక చోట వారిపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఓ మహిళను భర్త, అత్తమామలు వివస్త్రను చేసి ఊరేగించారు. భర్తను కాదని మరొకరితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపిస్తూ ఈ దారుణానికి పాల్పడ్డారు. దీంతో రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ప్రతిపక్ష బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.

By September 02, 2023 at 10:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tribal-woman-stripped-and-paraded-naked-by-husband-and-in-laws-in-pratapgarh-of-rajasthan/articleshow/103300986.cms

No comments