24 గంటల విద్యుత్ మన హక్కు.. కరెంట్ పోతే పరిహారం పొందొచ్చు.. ఎలక్ట్రిసిటీ రూల్స్ ఇవే..!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
విద్యుత్ వినియోగదారులు నాణ్యమైన సేవలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందట చర్యలు చేపట్టింది. వారి హక్కులకు రక్షణ కల్పిస్తూ నిబంధనలు తీసుకొచ్చింది.ఈ నిబంధనల ప్రకారం సేవలు అందించడంలో విద్యుత్తు సంస్థలు విఫలమైతే జరిమానా చెల్లించక తప్పదు. విద్యుత్తు చట్టం-2003 కింద తనకు దఖలుపడిన అధికారాలను ఉపయోగించి వీటిని తయారుచేసింది. ఈ నిబంధనలను డిస్కంలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అందులో స్పష్టం చేశారు. ఈ నిబంధనలను కేంద్రం మరోసారి గుర్తుచేస్తూ నోటిఫికెషన్ విడుదల చేసింది.
By September 05, 2023 at 10:05AM
By September 05, 2023 at 10:05AM
No comments