ఆ మూడు రోజులు 39 మెట్రో స్టేషన్ల మూసివేత.. ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన పోలీసులు!
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఈ ఏడాది జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోన్న భారత్.. ఇందులో భాగంగా దేశంలోని పలు నగరాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. ఢిల్లీ వేదికగా సెప్టెంబరు 8 నుంచి 10 వరకూ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వంటి అగ్ర దేశాధినేతలు హాజరవుతున్నారు. దీంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఆఫీసులు, స్కూళ్లకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే.
By September 05, 2023 at 08:40AM
By September 05, 2023 at 08:40AM
No comments