Breaking News

ఆ మూడు రోజులు 39 మెట్రో స్టేషన్ల మూసివేత.. ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన పోలీసులు!


ఈ ఏడాది జీ20 కూటమి అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తోన్న భారత్.. ఇందులో భాగంగా దేశంలోని పలు నగరాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించింది. ఢిల్లీ వేదికగా సెప్టెంబరు 8 నుంచి 10 వరకూ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తోంది. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వంటి అగ్ర దేశాధినేతలు హాజరవుతున్నారు. దీంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు ఆఫీసులు, స్కూళ్లకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే.

By September 05, 2023 at 08:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/delhi-police-withdraw-order-to-shut-39-metro-stations-for-g20-summit/articleshow/103374251.cms

No comments