భర్తను కుటుంబం నుంచి విడిపోవాలని భార్య పట్టుబట్టడం క్రూరత్వమే: ఢిల్లీ హైకోర్టు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత.. వేరు కాపురం పెడదామని భర్తను భార్య పోరు పెట్టింది. ఎటువంటి కారణం లేకుండా అత్తమామల నుంచి విడిపోవడానికి పట్టుబడితే.. అతడు మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో తాను అత్తింటిలో ఉండలేనని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఆమెను భర్త తీసుకొచ్చినా.. మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఇరువురూ వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ, భార్య మాత్రం భర్త, అతడి కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేసింది.
By August 24, 2023 at 11:15AM
By August 24, 2023 at 11:15AM
No comments