ఎర్రకోటపై వరుసగా పదోసారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని.. మన్మోహన్ రికార్డు సమం
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి వరుసగా పదేళ్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెసేతర ప్రధాన మంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచారు. మంగళవారం 77 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పదోసారి ఆయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
By August 15, 2023 at 07:43AM
By August 15, 2023 at 07:43AM
No comments