Breaking News

దేశంలో మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారినవారే.. గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు


ఐదు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. అనేక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్.. గతేడాది హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంతంగా ఓ పార్టీని ఏర్పాటుచేసి.. రాజకీయంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం దోడా జిల్లాలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, దేశంలో ముస్లింల్లో చాలా మంది హిందూ మతం నుంచి వచ్చినవారే అన్నారు.

By August 18, 2023 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-leader-ghulam-nabi-azad-says-majority-of-muslims-in-india-have-converted-from-hinduism/articleshow/102817057.cms

No comments