దేశంలో మెజార్టీ ముస్లింలు హిందుత్వం నుంచి మారినవారే.. గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఐదు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీలో ఉండి.. అనేక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్.. గతేడాది హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. సొంతంగా ఓ పార్టీని ఏర్పాటుచేసి.. రాజకీయంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం దోడా జిల్లాలో ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, దేశంలో ముస్లింల్లో చాలా మంది హిందూ మతం నుంచి వచ్చినవారే అన్నారు.
By August 18, 2023 at 08:20AM
By August 18, 2023 at 08:20AM
No comments