Breaking News

విద్యా వంతులకు ఓటేయాలని పిల్లలకు చెప్పిన టీచర్.. ఉద్యోగంలో నుంచి పీకేసిన యాజమాన్యం


విద్యా వంతులను ఎన్నుకుంటే పరిపాలన సమర్ధవంతంగా ఉంటుందని, సరైన నిర్ణయాలు తీసుకుంటారని తన పిల్లలకు ఓ ఉపాధ్యాయుడు చెప్పడంతో ఆయన ఉద్యోగం పోయింది. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర చర్చనీయంగా మారింది. అదే అన్ అకాడమీలో పనిచేసే టీచర్ తొలగింపు తీవ్ర వివాదానికి దారితీసింది. కృషితో సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించి.. మూడు పదుల వయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తి అన్ అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ

By August 18, 2023 at 07:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/teacher-asked-students-to-vote-for-educated-candidates-sacked-by-edu-tech-unacademy/articleshow/102816431.cms

No comments