Breaking News

విమానం రీషెడ్యూల్‌తో హోటల్‌కి.. అగ్ని ప్రమాదంలో ఎన్ఆర్ఐ జంట సజీవదహనం


గుజరాత్‌‌లోని కచ్ జిల్లాకు చెందిన ఓ రెండు కుటుంబాలు ఆఫ్రికా దేశం కెన్యా రాజధాని నైరోబీలో స్థిరపడ్డాయి. ఇటీవల ఓ కుటుంబంలోని యువకుడికి వివాహం జరగడంతో.. అందరూ నెల రోజుల కిందట వచ్చారు. వివాహం అనంతరం నూతన దంపతుల సహా కుటుంబం వెళ్లిపోగా.. వారి మరో కుమారుడు వారం తర్వాత వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతడికి పెళ్లి కుదరడంతో కాబోయే భార్య కూడా అతడి వెంటే ఉంది. ఈ జంటతో పాటు అమ్మాయి తల్లి, సోదరి కూడా కలిసి శనివారం కెన్యాకు బయలుదేరారు.

By August 29, 2023 at 07:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/nri-couple-from-gujrat-was-killed-in-mumbai-hotel-fire-over-rescheduled-flight/articleshow/103151794.cms

No comments