పీకల్దాక తాగి.. మత్తులో ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన ఇద్దరు టూరిస్ట్లు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఫ్రాన్స్ పేరు చెప్పగానే అందమైన పర్యాటక ప్రాంతాలు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా పారిస్ నగరంలోని సెయిన్ నది ఒడ్డున ఉన్న ఈఫిల్ టవర్ను చూడాల్సిందే. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాన్ని ప్రత్యేకంగా చూసేందుకు లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. ఈ టవర్ను దాదాపు 140 ఏళ్ల కిందట నిర్మించారు. అయితే, ఈ టవర్లో చివరి రెండు అంతస్తులకు పర్యాటకులను అనుమతించరు. కానీ, ఓ అమెరికాకు చెందిన ఓ ఇద్దరు మాత్రం మద్యం మత్తులో అక్కడకు చేరుకున్నారు.
By August 16, 2023 at 07:29AM
By August 16, 2023 at 07:29AM
No comments