నేటి నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. అస్త్రశస్త్రాలో సిద్ధమైన ఇండియా, ఎన్డీఏ కూటమి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
కొత్తగా ఏర్పాటైన విపక్ష కూటమి ‘ఇండియా’ గురువారం తొలిసారి సమావేశం కానుంది. పార్లమెంటులో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని ఈ భేటీలో చర్చించనున్నారు. రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో ఈ భేటీ జరగనుంది. అయితే, ఈ కూటమి పేరు మార్చుకున్నా పాత వాసనలు పోవని అధికార పార్టీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది. మొత్తం 31 బిల్లలును ఈ సమావేశాల్లో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యూసీసీపై బీజేపీ దృష్టిపెట్టింది.
By July 20, 2023 at 09:05AM
By July 20, 2023 at 09:05AM
No comments