Breaking News

మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి.. శిథిలాల కింద పలువురు


గత పది రోజులు ఉత్తరాదికే పరిమితమైన వర్షాలు.. ప్రస్తుతం మధ్య భారతం, దక్షిణాది రాష్ట్రాల్లోనూ కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తోన్న భారీ వర్షాలకు మహారాష్ట్రలోని పలు జిల్లాలు వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఆరు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించగా.. కొండ ప్రాంతాల్లో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. తాజాగా, రాయ్గఢ్ జిల్లాలో బుధవారం రాత్రి పెను ప్రమాదం సంభవించింది. కొండచరియలు విరిగిపడి గ్రామం మొత్తం దానికి కింద చిక్కుకుపోయింది

By July 20, 2023 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/four-dead-and-many-feared-trapped-after-landslide-in-raigad-at-maharashtra/articleshow/101971457.cms

No comments