Breaking News

Sedition Law: దేశద్రోహ చట్టంపై లా కమిషన్ కీలక సిఫార్సులు.. నివేదిక ఏం చెప్పిందంటే?


Sedition Law దేశద్రోహ చట్టం ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అనుగుణంగా లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దేశ భద్రత, సమగ్రతకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాల ఆందోళన అర్థం చేసుకోదగినదే అయినా ప్రభుత్వ, పౌరుల ప్రయోజనాల మధ్య సమతుల్యత అవసరని పేర్కొంది. కష్టమే అయినా దాన్ని సాధించడం తప్పనిసరని తెలిపింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని పునః సమీక్షిస్తామని, కోర్టు తన విలువైన సమయాన్ని వేస్ట్ చేయొద్దని తెలిపింది.

By June 02, 2023 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/law-commission-submit-report-and-suggest-sedition-law-to-be-repealed/articleshow/100694833.cms

No comments