Breaking News

Odisha Train Tragedy: కోరమాండల్ బోగీల్లో కనీసం 40 మంది కరెంట్ షాక్‌తో మృతి


Odisha Train Tragedy ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో గాయపడి బాలేశ్వర్‌, కటక్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో చాలా వరకు నిరుపేద నేపథ్యమే. రెక్కడితే గానీ డొక్కాడని బతుకులు వారివి. అలాంటిది ఇప్పుడు నెలలు తరబడి పని చేయలేకపోతే.. ఇల్లు గడిచేదెలాగని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రమాాదం వందల కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఇప్పటి వరకూ 278 మంది మృతిచెందగా.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది.

By June 06, 2023 at 07:21AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/at-least-40-on-coromandel-express-may-have-died-due-to-electrocution-in-odisha-train-tragedy/articleshow/100779383.cms

No comments