Breaking News

Odisha Train Crash: పరిమళించిన మానవత్వం.. క్షతగాత్రులకు రక్తం ఇవ్వడానికి ఆస్పత్రులకు క్యూ కట్టిన స్థానికులు


Odisha Train Crash: షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌‌కు వెళ్తోన్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో పట్టాలు తప్పింది. దాదాపు 15 కోచ్‌లు పట్టాలు తప్పగా.. వాటిలో ఏడు తిరగబడ్డాయి. వాటిలో కొన్ని పక్కనే ఉన్న మరో ట్రాక్‌పై పడ్డాయి. కాసేపటికే ఈ మార్గంలో హౌరాకు వెళ్తున్న యశ్వంత్‌పూర్ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాక్‌పై పడి ఉన్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోచ్‌లను ఢీకొంది. ఇంతలో గూడ్స్ వచ్చింది.

By June 03, 2023 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/people-queue-up-to-donate-blood-to-those-injured-in-odisha-train-crash/articleshow/100719438.cms

No comments