Breaking News

Odisha Train Crash Site: రైలు పట్టాలపై నలిగిపోయిన ప్రేమ కవితలు.. ఆ దురదృష్టవంతుడెవరో


Odisha Train Crash Site రైలుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తమవారి మృతదేహాల కోసం రెండు రోజులుగా కుటుంబసభ్యులు, బంధువులు తిరగని చోటు, వెతకని ప్రదేశం లేదు. కనిపించిన వాళ్లందరికీ తమవారి ఫోటోలు చూపించి తీస్తూనే ఉన్నారు. ఇది రైలు ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాల ఆవేదన. మృతుల ఫొటోలు చూస్తూ.. వాటిలో తన కుమారుడి ఫొటో ఉందా? అంటూ ఆత్రుతగా వెతుకుతూ కనిపించారు. ఇదే సమయంలో మరెన్నో విషాద ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

By June 05, 2023 at 09:39AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/love-poems-found-scattered-on-tracks-at-train-crash-site-in-balasore-of-odisha/articleshow/100755173.cms

No comments