Breaking News

Odisha Train Accident: టిక్కెట్ లేని ప్రయాణికులకు నష్టపరిహారంపై రైల్వే శాఖ కీలక ప్రకటన


Odisha Train Accident బాలాసోర్‌ జిల్లా బహానగ వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటన ప్రమాదం కాదని, సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పుల వల్లే ఈ ఘోరం జరిగిందని సాక్షాత్తు రైల్వే మంత్రి ప్రకటించడారు. ఇందులో కుట్ర కోణం ఉండొచ్చని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థను మార్చడమే ప్రమాదానికి కారణమని తెలిపారు. ఇదే సమయంలో బాధితులకు పరిహారంపై రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

By June 05, 2023 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/railway-announces-even-ticketless-travellers-to-receive-compensation-in-odisha-coromandel-train-crash/articleshow/100753105.cms

No comments