Breaking News

Gold: నడి సంద్రంలో 32 కిలోల బంగారం.. సినీఫక్కీలో అధికారుల ఎంట్రీతో స్మగ్లర్లు షాక్


అధికారుల కళ్లుగప్పి దేశంలోకి అక్రమంగా బంగారాన్ని తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు చేయని ప్రయత్నాలు లేవు. సముద్ర మార్గం గుండా పడవల్లో బంగారం తీసుకొస్తుండగా.. సడెన్‌గా అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో స్మగ్లర్లు తమ వద్ద బంగారం మూటను సముద్రంలో పడేశారు. కానీ, అధికారులు వదలిపెట్టలేదు. రెండు రోజుల పాటు అక్కడ డైవర్ల సాయంతో వెతికి బంగారాన్ని పట్టుకున్నారు. ఈ ఘటన తమిళనాడులోని రామేశ్వరం తీరం వద్ద శ్రీలంక సరిహద్దుల్లో బుధవారం చోటుచేసుకుంది.

By June 02, 2023 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/gold-worth-over-rs-20-cr-seized-in-joint-operation-at-gulf-of-mannar-in-tamil-nadu/articleshow/100690196.cms

No comments