Breaking News

Doordarshan Anchor: భారత తొలితరం మహిళా యాంకర్‌ గీతాంజలి అయ్యర్‌ కన్నుమూత


Doordarshan Anchor: దేశంలో తొలిసారి టీవీ ప్రసారాలు 1959లో ప్రారంభమయ్యాయి. ప్రసార భారతి ఆధ్వర్యంలోని దూరదర్శన్ మనకు తెల్సిన మొట్టమొదటి న్యూస్ ఛానెల్. ఇప్పటికీ వార్తలను మాత్రమే వినగలిగే ఛానెల్ ఇదే. అందులో ఇంగ్లిష్ న్యూస్ రీడర్‌గా పనిచేసిన గీతాంజలి అయ్యర్ ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు. కానీ, 80వ దశకం నుంచి 30 ఏళ్ల పాటు ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో ఆమె గొంతునే వినేవార అంటే అతిశయోక్తి కాదు.

By June 08, 2023 at 09:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/award-winning-doordarshan-anchor-gitanjali-aiyar-suddenly-passed-away/articleshow/100836764.cms

No comments