Breaking News

wrestlers: రెజ్లర్ల నిరసనల్లో హింస.. మద్యం సేవించి దాడిచేసిన ఢిల్లీ పోలీసులు


wrestlers టోక్యో ఒలింపిక్స్ 2021 తర్వాత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు చేసినట్లు రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, ఆ సమయంలో లైంగిక వేధింపుల గురించి మాట్లాడలేదని అన్నారు. ఆయనతో ఉన్న ప్రమాదం గురించి, తమల్ని బెదిరిస్తోన్న తీరును తాను ప్రధానికి వివరించామని పేర్కొన్నారు. ఆ విషయం తెలిసి బ్రిజ్‌భూషణ్‌ అనుయాయులు తనకు ఫోన్ చేసి, ప్రధానికి ఎలా ఫిర్యాదు చేస్తావంటూ బెదిరించినట్టు ఆరోపించారు.

By May 04, 2023 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/drunk-delhi-police-targeted-wrestlers-protest-site-at-jantar-mantar-in-delhi/articleshow/99974023.cms

No comments