Vande Bharat Train: మార్చి నాటికి వందే స్లీపర్.. మూడు వెర్షన్లలో వందే భారత్ రైళ్లు.. కేంద్రం కీలక ప్రకటన
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Vande Bharat Train ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల కాలం నడుస్తోంది. కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్ట్ను తీసుకుంది. ఈ రైళ్లకు అంతకంతకూ ప్రజాదరణ పెరిగిపోతుంది. క్రమంగా అన్ని రాష్ట్రాలకు ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చాలా వేగంగా పయనించే రైళ్లు.. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. ఇక ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ను ట్రైన్ 18 అని కూడా పిలుస్తున్నారు. తొలుత చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని రూపొందించారు.
By May 26, 2023 at 07:40AM
By May 26, 2023 at 07:40AM
No comments