Breaking News

Vande Bharat Train: మార్చి నాటికి వందే స్లీపర్.. మూడు వెర్షన్లలో వందే భారత్ రైళ్లు.. కేంద్రం కీలక ప్రకటన


Vande Bharat Train ప్రస్తుతం దేశంలో వందే భారత్ రైళ్ల కాలం నడుస్తోంది. కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను తీసుకుంది. ఈ రైళ్లకు అంతకంతకూ ప్రజాదరణ పెరిగిపోతుంది. క్రమంగా అన్ని రాష్ట్రాలకు ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చాలా వేగంగా పయనించే రైళ్లు.. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. ఇక ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్‌ను ట్రైన్ 18 అని కూడా పిలుస్తున్నారు. తొలుత చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటిని రూపొందించారు.

By May 26, 2023 at 07:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-versions-of-vande-bharat-trains-by-next-february-march-says-ashwini-vaishnaw/articleshow/100514991.cms

No comments