Breaking News

Sengol ఆ డ్యాన్సర్ వల్లే వెలుగులోకి రాజదండం.. ఎవరామె? ఏం చేశారు?


Sengol దేశ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28 న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ నూతన పార్లమెంట్ భవనం గురించి ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ఆసక్తికర ప్రకటన చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలో రాజదండం ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దేశ సంస్కృతి, చారిత్రక నేపథ్యాలను నేటి తరానికి, భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

By May 26, 2023 at 06:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/dancer-padma-subrahmanyam-how-to-help-historic-sengol-rediscovered-which-installed-in-new-parliament-building/articleshow/100514592.cms

No comments