Breaking News

జర్నలిస్ట్‌ను ఫోన్‌లో హిప్నాటైజ్ చేసి రూ.40 వేలు కొట్టేసిన కేటుగాడు!


సైబర్ నేరాలు కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఫోన్‌లు చేసిన పరిచయం ఉన్న వ్యక్తుల్లా మాట్లాడుతూ బురిడీ కొట్టించిన ఘటనలు తరుచూగా జరుగుతున్నాయి. తాజాగా ఓ ఫ్రిలాన్సర్ సైబర్ కేటుగాళ్ల వలకు చిక్కి సొమ్ము పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ఫోన్‌లోనే హిప్నటైజ్ చేసి రూ.40 వేలు కొట్టేశారు. దేశ రాజధాని ఢిల్లీలో గత నెల జరిగిన ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. అయితే, ఇది హిప్నటైజ్‌ కాదని పోలీసులు అంటున్నారు.

By May 12, 2023 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/journalist-cheated-ofrs40000-and-claims-he-was-hypnotised-on-phone-call-in-delhi/articleshow/100172649.cms

No comments