Breaking News

Maharashtra: ఆలయం వేడుకలో విషాదం.. ఈదురు గాలులకు వేపచెట్టు కూలి ఏడుగురు దుర్మరణం


మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయంలో ఆధ్యాత్మిక వేడుక జరుగుతున్న సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం మొదలయ్యింది. దీంతో ఆలయ ప్రాంగణంలోని ఓ షెడ్డులోకి భక్తులంతా పరుగులు తీశారు. ఇదే వారి పాలిట మరణ శాసనం రాసింది. అక్కడే ఉన్న భారీ వేప చెట్టు కూలిపోయి దానిపై పడింది. దీంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. అకోలా జిల్లా పరాస్ పట్టణంలోని ఓ ఆలయం వద్ద ఆదివారం ఈ ఘటన జరిగింది.

By April 10, 2023 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/seven-dead-and-five-injured-after-storm-uproots-massive-tree-near-temple-in-akola-of-maharashtra/articleshow/99367783.cms

No comments