Breaking News

రాబోయే ఐదు రోజులూ ఎండలు మండుతాయ్.. అత్యవసరమైతే తప్పా బయటకు రావద్దు: ఐఎండీ హెచ్చరిక


ఏప్రిల్‌లో నమోదయ్యే ఉష్ణోగ్రతలు ఈసారి ఫిబ్రవరిలోనే నమోదు కావడంతో వందేళ్ల తర్వాత ఇంత ఎక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే, అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడిన మళ్లీ వెడెక్కింది. వేసవి తాపానికి వృద్ధులు, పిల్లలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. రాబోయే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని భారత వాతావరణశాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అంటోంది.

By April 09, 2023 at 08:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/imd-predicts-rise-temperatures-next-5-days-in-most-parts-of-country/articleshow/99350956.cms

No comments