Breaking News

Covid: మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు.. సమీక్షా సమావేశంలో మోదీ హెచ్చరిక


దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోజువారీ కేసులు రెండు రోజుల నుంచి 1000కిపైగా నమోదుకావడం.. మరణాలు పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 వేలు దాటింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను ఈ భేటీలో సమీక్షించిన ప్రధాని... కరోనా ఇంకా ముగిసిపోలేదని హెచ్చరికలు చేశారు.

By March 23, 2023 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-pandemic-is-far-from-over-warns-pm-modi-at-high-level-review-meeting/articleshow/98929864.cms

No comments