Breaking News

బిహార్ వలస కార్మికులపై దాడి వీడియో నకిలీది.. జర్నలిస్ట్‌కు తమిళనాడు పోలీసులు వార్నింగ్


రెండు గ్రూపుల వలస కార్మికుల మధ్య జరిగిన హింసాకాండకు సంబంధించిన వీడియో క్లిప్‌ను స్థానికులు వలస కార్మికులపై దాడిగా ప్రచారం చేయడం.. అనంతరం బిహార్‌కు చెందిన చాలా మంది కార్మికులు తమ సొంత రాష్ట్రానికి బయలుదేరడానికి రైల్వే స్టేషన్‌లలో వేచి ఉండటంతో తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయనే పుకార్లు. నకిలీ వార్తలు రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేసే ప్రయత్నం చేశాయి. దీనిపై అధికారులు త్వరితగతిన జోక్యం చేసుకోవడం విషయం కొలిక్కి వచ్చింది.

By March 09, 2023 at 09:45AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/tamil-nadu-police-slam-bihar-man-over-fake-migrant-attack-video/articleshow/98507170.cms

No comments