Breaking News

టిక్కెట్ లేని ప్రయాణాలతో భారీగా ఆదాయం.. రైల్వే చరిత్రలో తొలిసారి రూ.కోటి వసూలుచేసిన మహిళా టీసీ


టికెట్‌ లేకుండా ప్రయాణించేవారు, ముందస్తు బుకింగ్‌ లేకుండా సామగ్రి తరలించేవారిని గుర్తించి ఫైన్ కింద భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు రైల్వే అధికారులు. దక్షిణాదిలోని రెండు జోన్‌లలో దాదాపు 15 మంది అధికారులు ఒక్కొక్కరు రూ.కోటికిపైగా జరిమానా రూపంలో వసూలు చేయడం గమనార్హం. వీరిలో మహిళా టీసీ రైల్వే చరిత్రలో తొలిసారి రూ.కోటి వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. అలాగే, ఏకంగా కోటిన్నర వసూలు చేశారు మరో సీనియర్ టీసీ.

By March 24, 2023 at 10:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-tc-has-collected-total-rs-1-03-crores-she-is-first-female-to-collect-highest-fine-in-railway-history/articleshow/98958687.cms

No comments