భారత్కు వెళ్తే భవిష్యత్తులో అడుగుపెట్టినట్టుంది.. ఆక్కడ ప్రజల్లో పాజిటివ్ వైబ్స్: పాక్ నిపుణుడు ప్రశంసలు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఆగ్రహం పెల్లుబుకుతోంది. దేశంలో నెలకున్న దుస్థితికి పాలకులే కారణమని అక్కడ ప్రజలు మండిపడుతున్నారు. గతంలోనూ ఎన్నడూలేని విధంగా నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో ప్రజలు జేబులకు చిల్లులుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న భారత్పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల భారత్లోని తన పూర్వీకులను కలుసుకోడానికి వచ్చిన పాక్ విదేశీ విధాన విశ్లేషకుడు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు.
By March 11, 2023 at 09:33AM
By March 11, 2023 at 09:33AM
No comments