Breaking News

లంచం డిమాండ్ చేసిన అధికారులు.. సహనం నశించి ఎద్దును తీసుకొచ్చి ఆఫీసులో కట్టేసిన రైతు


ప్రభుత్వ ఆఫీసుల్లో అధికారుల చేతులుకు తడపందే ఏ పని కాదన్న విషయం పాలు తాగే పిల్లలకు కూడా తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతన్న తన పని కోసం ఆఫీసుకెళ్తే ఓ అధికారి లంచం ఇవ్వాలని అడిగాడు. అతడు అడిగినట్టుగానే లంచం ఇచ్చినా పని పూర్తవ్వలేదు. ఇంతలోనే ఆ అధికారి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోయాడు. కొత్త అధికారి కూడా డబ్బులు అడగటంతో ఇచ్చుకోలేని రైతు.. తన పని కోసం ప్రేమగా సాదుకునే ఎద్దును లంచంగా తీసుకోమని బతిమిలాడాడు

By March 11, 2023 at 11:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/farmer-brings-bull-to-government-office-in-lieu-of-bribe-in-haveri-of-karnataka/articleshow/98559360.cms

No comments