Breaking News

స్కూల్‌లో కాల్పులకు తెగబడిన మహిళ.. ముగ్గురు చిన్నారులు సహా ఆరురుగు మృతి


అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాలిఫోర్నియాలోని గురుద్వారాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన కొద్ది గంటల్లోనే టెన్నెసీ రాష్ట్రంలో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. కాన్వెంట్ స్కూల్‌లోకి తుపాకితో చొరబడి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. వీరిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. నాష్‌విల్లే ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితురాలు పోలీసుల కాల్పుల్లో హతమైనట్టు నాష్‌విల్లే పోలీస్ అధికారులు వెల్లడించారు

By March 28, 2023 at 06:45AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/three-children-among-six-dead-in-tennessee-nashville-school-shooting-of-usa/articleshow/99046859.cms

No comments