Breaking News

Railway Jobs Scam: లాలూ నివాసాల్లో సోదాలు.. రూ.650 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు


రైల్వే ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి బిహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవిని సీబీఐ ఇటీవల ప్రశ్నించింది. కాగా, ఇదే వ్యవహారంపై హవాలా కేసు నమోదు చేసిన ఈడీ శుక్రవారం లాలూ కుటుంబ స్థావరాల్లో 25 చోట్ల సోదాలు చేపట్టింది. ఈ సోదాల్లో రూ.600 కోట్లకుపైగా ఆస్తులను గుర్తించినట్టు ఈడీ తాజాగా ప్రకటన చేసింది. పేద కుటుంబాలకు చెందిన వ్యక్తుల నుంచి భారీగా భూములను తీసుకుని లబ్ది పొందినట్టు ఆరోపణ

By March 12, 2023 at 07:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ed-says-evidence-of-rs-600-crores-found-after-lalu-prasad-yadav-family-searches-for-land-for-railway-job/articleshow/98574336.cms

No comments