Breaking News

బ్రేక్ ఫెయిలై బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన హజ్ యాత్రికుల బస్సు.. 21 మంది సజీవదహనం


హజ్ అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కాకు తీర్థయాత్ర చేయడం. ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన మక్కా మసీదు అక్కడ ఉంది. మహ్మద్ ప్రవక్త కాలం నాటి ఈ ప్రాంతానికే సాగించే యాత్రనే హజ్ యాత్రగా పేర్కొంటారు. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా మక్కాను దర్శించుకోవాలని కోరుకుంటారు. రంజాన్ మాసం ప్రారంభం కావడంతో సౌదీ అరేబియాకు హజ్ యాత్రికుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో బంగ్లా, పాక్ నుంచి యాత్రకు వెళ్లిన పలువురు ప్రమాదంలో చనిపోయారు.

By March 28, 2023 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/at-least-20-hajj-pilgrims-killed-and-29-injured-in-saudi-arabia-bus-accident/articleshow/99049161.cms

No comments